కావలసిన పదార్దాలు
గోధుమ పిండి : మూడుకప్పులు
ఉప్పు :కొద్దిగా
నూనె : వేయించటానికి సరిపడ
పాలు : కప్పు
అరటిపళ్ళు : మూడు
తయారుచేయు విధానం
1) గోధుమ పిండిలో పాలు, ఉప్పు, అరటిపళ్ళు కలిపి బాగా మెత్తగా ముద్దలా చెయ్యాలి.
2) ముద్దను చిన్నచిన్న ఉండలుగా తీసుకోని పూరీల్లా వత్తుకోవాలి.
3) ఇప్పుడు స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
కాగే నూనెలో ఈ పూరీలను వేయించుకోవాలి.
4) ఈ అరటి స్వీట్ పూరీలు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te