1) తులసి
ఆకులు ఎండ బెట్టి నిల్వచేసుకోవాలి.వీటిని నాలుగు టేబుల్ స్పూన్లు ఆకుల్ని
తీసుకోని
ఒకకప్పు
వేడినీటిలో వేసి కదపకుండా పది నిముషాలు ఉంచి చల్లారిన తరువాత ఈ నీటిలో దూదిని
ముంచి ఆ దూదిని మొటిమలు ఉన్నచోట అద్దాలి.
2) ఇలాపది రోజులు, రెండు
రోజులకొకసారి చేస్తే మొటిమలు తగ్గుతాయి.
3) అలాగే
కొద్దిగా నీళ్ళు తీసుకోని కొద్దిగా పసుపు, కొన్ని తులసి ఆకులు
వేసి మరిగించాలి.
ఈ
నీటితో ముఖానికి ఆవిరి పట్టి ఒక నిముషం ఆగి వేరే నీటితో ముఖం కడిగేస్తే కూడా
మొటిమలు తగ్గుతాయి.
Post a Comment