కావలసిన పదార్దాలు
బియ్యం : పావుకిలో
కొబ్బరి కోరు : కప్పు
బెల్లం : రెండొందల గ్రాములు
నూనె : వేయించటానికి సరిపడ
తయారుచేయు విధానం:
1) బియ్యం మూడు గంటలు నానబెట్టి మిక్సిలో వేసి మెత్తగా చేయ్యాలి.
2) దీనిలోనే బెల్లం వేసి మరోసారి గ్రయిండ్ చేయ్యాలి.
3) దీనిని ఒక గిన్నెలోకి తీసి కొద్దిగా నీళ్ళు పోసి గరిటె జారుగా చేసి
దీనిలో కొబ్బరి కోరు కలపాలి.
4) ఇప్పుడు నూనె వేడి చేసి ఈ పిండిని గరిటెతో కొద్ది కొద్దిగా తీసి
కాగేనూనేలో పొంగడాలుగావేసి ఎర్రగా వేగాక ఒక ప్లేటులోకి తీసి వడ్డించాలి.(తినటమే)
Post a Comment