1) మీకు మృదువుగాఉండే ముఖం కావాలంటే ఇలాంటి చిట్కాలు చేసి చుడండి.ఫలితం మీకే తెలుస్తుంది
2) మూడు టీ స్పూన్ల తేనెలో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు కలపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి , వేళ్లతో సున్నితంగా మసాజ్ చెయ్యండి.
2) మూడు టీ స్పూన్ల తేనెలో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు కలపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి , వేళ్లతో సున్నితంగా మసాజ్ చెయ్యండి.
ఇలా చేసి పది నిమిషాల ఆగి , గోరువెచ్చని నీటితో ముఖం కడగితే ముఖం మృదువుగా ఉంటుంది. పోడిబారటం కుడా తగ్గుతుంది.
.
Post a Comment