ముఖం కాంతివంతంగా ఉండాలి అంటే ఇలా చెయ్యండి.
1) నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు ఆపిల్ లాంటి పళ్ళు ఎక్కువగా తీసుకొండి..
2) బొప్పాయి గుజ్జులో తేనే కలిపి ముఖానికి రాసి ఆరిన తరువాత చల్లని నీళ్ళతో కడగండి.ముఖం మృదువుగా ఉంటుంది.
3) నల్ల ద్రాక్ష గుజ్జుకి తేనె కలిపి ముఖానికి రాసుకుని పదిహేను నిముషాలు ఆగి చన్నీళ్ళతో కడగండి ముఖం కాంతివంతంగా ఉంటుంది.
Post a Comment