బియ్యంపిండి : 1 కేజీ
నూనె : అరకేజీ
పచ్చి సెనగపప్పు : 150 గ్రాములు
పెసరపప్పు : 100 గ్రాములు
కరివేపాకు : 1 కట్ట (చిన్నగా కట్ చేయాలి)
కొత్తిమిర : 1 కట్ట (కట్ చేసినది)
కొత్తిమిర : 1 కట్ట (కట్ చేసినది)
పచ్చిమిర్చి: రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు : సరిపడ
తయారు చేయు విధానం :
పప్పులు రెండు గంటల ముందు నానపెట్టాలి. ఇప్పుడు బియ్యపు పిండిలో నానపెట్టిన పప్పులు, కరివేపాకు, కొత్తిమిర, మిర్చి ముద్ద, వంటసోడా, ఉప్పు వేసి,కొద్దిగా నీళ్లుపోసి ముద్దగా కలిపి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపై నూనె వేడిచెయ్యాలి.
నూనె కాగిన తరువాత, పిండిని కొంచెం తీసుకోని ఉండలు చేసి చిన్న పాలితిన్ కవరు మీద అప్పడంలా చేసి కాగే నూనెలో వెయ్యాలి. ఇవి దోరగా వేగాక తీసి ప్లేటులో పెట్టాలి.
గమనిక : చల్లారిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి, ఇవి నెల రోజులు నిల్వ వుంటాయి.
నూనె కాగిన తరువాత, పిండిని కొంచెం తీసుకోని ఉండలు చేసి చిన్న పాలితిన్ కవరు మీద అప్పడంలా చేసి కాగే నూనెలో వెయ్యాలి. ఇవి దోరగా వేగాక తీసి ప్లేటులో పెట్టాలి.
గమనిక : చల్లారిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి, ఇవి నెల రోజులు నిల్వ వుంటాయి.

