బియ్యం : అర కేజీ
మినపప్పు : పావుకేజీ నూనె : వేయించటానికి కి సరిపడా
ఉల్లిపాయలు : రెండు పచ్చిమిర్చి : నాలుగు
అల్లం ముక్కలు : టేబుల్ స్పూన్
వంట సోడా : పావు టీ స్పూన్
జీలకర్ర : అరటీ స్పూన్
ఉప్పు : తగినంత
తయారుచేయు విధానం
1) మినప్పప్పు,బియ్యం శుభ్రంగా కడిగి ఐదు గంటలు నానబెట్టాలి. తరువాత మెత్తగా పిండి రుబ్బుకోవాలి.
2) ఈ పిండిని ఐదు గంటలు పక్కన పెట్టాలి.ఇలా చేస్తే పిండి పులిసి పునుకులు బాగా వస్తాయి.
3) ఇప్పుడు ఈ పిండిలో ఉల్లిపాయ ,పచ్చిమిర్చి,అల్లం ముక్కలు,జీలకర్ర,ఉప్పు,వంట సోడా కలపాలి.
4) ఈ పిండి గట్టిగా కలుపుకోవాలి.చేతితో చిన్న ఉండలుగా చేసి కాగిన నూనెలో వేయించుకోవాలి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te